రైతుల దిశానిర్దేశకులు ఫూలేకు జోహార్లు
ఇంచుమించు 150 సంవత్సరాల క్రితమే రైతుల కొరడా అనే గ్రంథం మహాత్మ ఫూలే రాశారు, ఈ దేశ బహుజన రైతాంగానికి ప్రధాన శత్రువులు షెట్ జీ (పెట్టుబడిదారి), భట్ జీ (బ్రాహ్మణీజం), లాఠ జీ (బ్యూరోక్రసీ) అంటూ మూల భారతీయులకు అవగాహన చేయించారు. వీరివళ్లనే దేశం అధోగతి పాలైందాన్నారు. నాటి శత్రువులే నేటికి మరింత బలపడ్డారు. …
Image
భీంగల్ లో బౌద్ధ పెండ్లికి జేజేలు
నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం సునీల్ మహారాజ్ (భీంగల్) మరియు కావ్య మహారాణి (రామన్నపేట) ల మధ్య బౌద్ధ మంగళ పరిణయం (పెండ్లి) జరిగింది. దీనిని బౌద్ధ ఉపాసకులు దిగంబర్ కంబ్లే బౌద్ధ సాంప్రదాయ సూత్రాలతో లగ్నం కార్యాన్ని నిర్వహించారు. అనంతరం భారతీయ బౌద్ధ మహాసభ సంస్థ తరపున వివాహ…
Image
జంబుద్విప జన జాగృతి (జె3) ఆరంభం
నేటి మాదిగలు నాటి అసలైన మహారాజులు జంబుద్విప జన జాగృతి (జె3) ఆరంభం శనివారం మధ్యాహ్నం జిల్లా నిజామాబాద్ కమ్మర్పల్లి మండల కేంద్రంలో దళిత శక్తి ప్రోగ్రాం (డి.ఎస్.పి), జె3 ఆధ్వర్యంలో రెండో విడత కాలినడక పాదయాత్ర ఆరంభమైంది. ఈ సందర్భంగా ఆ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షులు డా.విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ నేటి మాద…
Image
బౌద్ధ పెండ్లిలు మూలభారతీయుల సంస్కృతి
శుక్రవారం మధ్యాహ్నం జిల్లా నిజామాబాద్, మోర్తాడ్ మండలంలోని గాండ్లపేట గ్రామంలో మామిడి రాజేంద్ర కుమార్ (గాండ్లపేట) మరియు అద్విత (వేల్పూర్) లకు మధ్య బౌద్ధ పెండ్లి బంతే సద్ద రక్ఖిత (హైదరాబాద్ బౌద్ధ పూజారి) చేతుల మీదుగా జరిగింది. ఇందులో దంపతుల ఇరువర్గాల బంధువులకు తోడుగా అంబేడ్కరైట్, ఓ/బీసీ కార్యకర్తలు, న…
Image
అంబేడ్కరైట్ కాశీ కృష్ణకు నివాళ్లు
తూర్పు గోదావరి యానాం నుండి ముంబై, ఢిల్లీ, దుబాయ్ వరకు అంబేడ్కరిజాన్ని విశ్వకరించిన బౌద్ధ ఉపాసకులు కాశీ కృష్ణ. ముంబై నగరంలోని తెలంగాణ ఆంధ్ర వలసజీవులైన మాల మాదిగల ఐక్యతకు పునాదివేసిన కార్యశీలుడు. గోరేగావ్ లోని ఉభయగోదావరి ప్రజల కోసం అంబేడ్కర్ పేరున "అంబేడ్కర్ ఆంధ్ర యువజన సంఘం (అ.ఆ.యు.సం)" ను…
Image
10 కోట్ల మందికి 2025 వరకు బౌద్ధ దీక్ష
Left to Right : Bhimrao Ambedkar, Rajendrapal Gautam, Adv. Omprakash Maurya, Vimal Makwana ----------------------------------------------------------------------------------------------------------------- మిషన్ బా (జాతీయ సంస్థ) ఆధ్వర్యంలో రాబోయే 2025 వరకు దేశంలోని ఓబీసీ ఎస్టి ఎస్సి కి చెందిన పది …
Image
సాహసం ధైర్యం ఐలమ్మ ఊపిరి
గురువారం ఉదయం ముంబై, తూర్పు బాంద్రా, జ్ఞానేశ్వర్ నగర్ లో తెలంగాణ గడ్డ పై జన్మించిన రజక ముద్దుబిడ్డ, ధీరవనిత, విప్లవాగ్ని చాకలి ఐలమ్మ 35 వ. వర్ధంతికి ముంబై తెలంగాణ బహుజన ఫోరమ్ (ఎం.టి.బి.ఎఫ్) ఘనంగా నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఎం.టీ. బి.ఎఫ్ కన్వీనర్ కాశావేని చంద్రన్న బెస్త మాట్లాడుతూ "ఈ భూమి న…
Image
బి.పి మండల్ జయంతి విజయవంతం
మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ హిమయత్ నగర్ లోని BCCE బిసి కార్యాలయంలో బిందేశ్వరి ప్రసాద్ మండల్ 102 వ. జయంతి వివిధ మేధావుల చే జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి, వక్తగా ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజి ప్రిన్సిపాల్ గాలి వినోద్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న  "…
Image
బి.పి మండల్ ఆదర్శంగా బి.సి హక్కులు సాధించాలి
వేల ఏండ్లుగా ఇండియాలో సామాజిక అభివృద్ధికి, మానవ మనుగడకు ఎనలేని సేవ చేసిన వెనుకబడిన తరగతుల ప్రజలు నేడు బతుకు భారమై బతకలేక బలిదానాలు చేసుకుంటున్న దుస్థితిలో ఉన్నారు. ఆది మానవ సమాజం నుండి ఆధునిక సమాజం వరకు బి.సి లు ఉత్పత్తిలో కీలకపాత్ర వహించడమే కాకుండా ఎన్నో ఆవిష్కరణలు చేసి శాస్త్రజ్ఞులుగా నిలిచారు. ద…
Image
ఇదే రోజు 1947 లో బాబాసాహెబ్ రాజ్యాంగ పరిషత్ లో ప్రవేశం
1946లో భారత రాజ్యాంగం రాయడానికి "రాజ్యాంగ పరిషత్" ఏర్పడింది. భారత రాజ్యాంగం రాయడాని 389 సభ్యులు ఎన్నుకోబడాలి. కాంగ్రెస్ పార్టీ తన ధన బలంతో 386 మంది సభ్యులను గెలిపించుకుంది. ఈ రాజ్యాంగ పరిషత్ లో మూల్ నివాసీ బహుజనుల సామాజిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక హక్కులను రాజ్యాంగ చట్ట సభలో పొందుపరచడం …
Image
ఆగస్టు 5న రాజ్యాంగ సూత్రాలకు తూట్లు
05.08.2020 : రాముడు అయోధ్యలో పుట్టినట్లు ఆధారాలు లేకున్నా కేవలం నమ్మకాన్ని ఆధారం చేసికొని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం భారత రాజ్యాంగాన్ని అవమనపర్చినట్లుగా ఉందని, భారత పురావస్తు విభాగం (Archaeological Department of India) వారి పరిశోధనలో గౌతమ బుద్ధుని స్థూపాలు, అరమాలు, చైత్యాలు లభించినట్లు ప్రపంచానికి…
Image
ఆధునిక ఉపాలి ఉసా కు ముంబైకర్ల నివాళ్లు !
ఉ. సాంబశివరావు ఉర్ఫ్ ఉసా 25 జులై న హైదరాబాద్ లో నిర్వాణం చెందారు. ఆయన నిర్వాణం మా బహుజనశ్రామిక లోకం జీర్ణించుకోలేక పోయింది. ముంబైలోని ఆయన అనుచరుల సంస్థ ఇన ఆనాటి ముంబై తెలుగు దళిత ఫెడరేషన్, నేటి ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం (AIAYS) ప్రగాఢ సంతాపాన్ని తెల్పుతుంది. 16 -04-1999 లో గుర్రం జాషువా జయంతి…
Image
జులై 26, రిజర్వేషన్ల దినోత్సవం
1894 లో చత్రపతి సాహూ మహరాజ్ మహారాష్ట్రలోని కోల్హాపూర్ సంస్థాన పాలనాధికారాలను స్వీకరించాడు. చత్రపతి శివాజీ వారసుడుగా గద్దెనెక్కిన సాహూ నిజానికి జాతీయోద్యమం, బ్రాహ్మణ సంస్కృతిని ఆచరించి ఉండవలసింది. కానీ అందుకు భిన్నంగా అతను మహాత్మా పూలే నిర్వహించిన సత్యశోధక ఉధ్యమ వారసత్వాన్ని ఎన్నుకున్నాడు. తన సంస్థా…
Image
బౌద్ధ బిక్షురాలు పోశవ్వ జయంతి
19.07.2020 : ముంబైలోని అతిప్రాచీన పోశవ్వ గుడి (శీతలదేవి మందిర్) ఎస్.బి మార్గ్, పశ్చిమ దాదర్ లో ఉంది. ఈ ప్రాంతాల్లో అత్యధిక శాతం మాదిగ, మాల, పద్మశాలి, మేర, నాయి లు అంటే ఎస్సి, ఓ/బీసీ బహుజనుల ఇలాఖా.  మహారాష్ట్రలో మన తెలంగాణ గ్రామీణ దేవత పోశవ్వ ను శితల దేవి అని కూడా అంటారు. ఈ గుడి కనీసం వంద సంవత్సరాల …
Image
సంత్ గాడ్గే బాబా అంబేడ్కర్ తో సమావేశమైన రోజు
జూలై 12,1949లో సంత్ గాడ్గే బాబా అంబేడ్కర్ తో సమావేశమైన రోజు ✍️   అరియ నాగసేన బోధి సంత్ గాడ్గే బాబా అసలు పేరు దేవదాస్  దేబు జీ జింగర్జీ జోధాకర్ .మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో గల షేన్ గావ్ అనే చిన్న గ్రామంలో ఒక రజక (చాకలి) కుటుంబంలో  జింగ్రా, సక్కుబాయిలకు 1870 ఫిబ్రవరి 23వ తేదీన జన్మించారు. గాడ్గే …
Image
బాలన్న మాదిగ జయంతి
11.07.2020 : అంబేడ్కర్ ఉద్యమంలో తెలుగు మాదిగ కవి & పోరు యోద్దుడు బాలన్న నిమల తండ్రి పొట్ట చేత పట్టుకొని కృష్ణ జిల్లా నుండి మహారాష్ట్ర పూణే నగరానికి వలస వచ్చారు. ఎన్. బాలన్న మాదిగ కు యుక్త వయసు నుండి దళిత సాయిత్యంపై మక్కువ. తాము పడుతున్న అంటరానితనం, వివక్ష, వలస, దోపిడీ ని తన రచనల్లో రాసేవారు. …
Image
బౌద్ధం-ప్రజాస్వామ్య భావన
✍️ అరియ నాగసేన బోధి రాజ కుటుంబం నుంచి అంతఃపురాలను వదిలి అడవి బాట పట్టిన సత్యాన్వేషి సిద్ధార్థుడు. తన 29 వ ఏట తనయుడు రాహుల్ ను భార్య యశోధరను,తల్లిదండ్రులు శుద్ధోధనమహోరాజు-మహాప్రజాపతి గౌతమిలను,శాక్య రాజ్యాన్ని,బంధుమిత్రులు, రాజ్య ప్రజలను త్యజించారు సిద్ధార్థుడు.అకడమిక్ బుక్స్ లలో బుద్ధుడు, బౌద్ధం గుర…
Image
తెలంగాణ లో షాహు మహరాజ్ జయంతి
26.06.2020 : శుక్రవారం ఉదయం కాపు కులం కు చెందిన రాజాశ్రీ షాహు మహారాజ్ 146వ. జయంతిని పొరుమల్ల గ్రామంలో మేడిపల్లి మండలం జగిత్యాల జిల్లా ఊరి అంబేడ్కర్ సంఘం ఆవరణలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా, తెలంగాణ కు చెందిన   ముంబై వలస జివి  ముంబై తెలంగాణ బహుజన ఫోరం కన్వీనర్ మంద రాజు మహారాజ్ మాట్లాడుతూ రాజశ్రీ షాహు …
Image